13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్

అమరావతి: 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అభిమానుల‌కు, కార్యకర్తలకు, నాయ‌కులకు, రాష్ట్ర ప్రజలందరికీ YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్