అమరావతి: 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్
0
394
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


