13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్

అమరావతి: 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అభిమానుల‌కు, కార్యకర్తలకు, నాయ‌కులకు, రాష్ట్ర ప్రజలందరికీ YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్