ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొననున్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో నేడు బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్
0
200
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


