Bangalore |రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్షణక్షణం ఏదోఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘటన గుండెల్ని పిండేలా చేస్తుంది. బెంగళూర్ లో జరిగిన ఈ దారుణం చూస్తే.. ఇలాంటి ఘటనను జరగటం ఏంటని తలపట్టుకుంటారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఓ ప్లాస్టిక్ డ్రమ్ లభించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి.. ముగ్గురు వ్యక్తులు గత రాత్రి డ్రమ్ను తీసుకువచ్చి రైల్వేస్టేషన్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎవరు ఇలా చేశారు? మహిళను చంపడానికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం
0
486
- Tags
- bangalore
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


