26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం

AP Assembly |రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసన సభలో 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నేటితో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. 22న ఉగాది సెలవు కావడంతో మొత్తం 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్వతంత్ర వెబ్ డెస్క్: మేషం ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్