24.2 C
Hyderabad
Monday, September 25, 2023

ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం

AP Assembly |రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసన సభలో 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నేటితో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. 22న ఉగాది సెలవు కావడంతో మొత్తం 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్