37.5 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

Bangalore |రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్షణక్షణం ఏదోఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘటన గుండెల్ని పిండేలా చేస్తుంది. బెంగళూర్ లో జరిగిన ఈ దారుణం చూస్తే..  ఇలాంటి ఘటనను జరగటం ఏంటని తలపట్టుకుంటారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఓ ప్లాస్టిక్ డ్రమ్ లభించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి.. ముగ్గురు వ్యక్తులు గత రాత్రి డ్రమ్ను తీసుకువచ్చి రైల్వేస్టేషన్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎవరు ఇలా చేశారు? మహిళను చంపడానికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం
Follow us on:   Youtube   Instagram

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్