32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన తులసిరెడ్డి

రాళ్లసీమగా మారిపోయిన రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదవ వంతైనా సీమ వాసి అయిన చంద్రబాబు పెట్టాలన్నారు. ఒకప్పుడు రతనాలసీమగా పేరుగాంచిన రాయలసీమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాళ్ళసీమగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన నిధులు రప్పించి అభివృద్ధి చేయాలన్నారు. ఇలా మొత్తం 10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తులసిరెడ్డి తీసుకెళ్లారు. వాటిలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, సీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్‌, ఏపీలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు తదితర అంశాలను తులసిరెడ్డి ప్రస్తావించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్