28.4 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాల మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ మేరకు ఇవాళ 2 గంటలకు తాడేపల్లి గూడెం నుంచి విజయవాడ వస్తారు. అనంతరం ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్