పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు దుండగులు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తు లు.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం టీడీపీ పార్టీ ఆఫీస్కి నిప్పు పెట్టడంతో.. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఘటనకు కారుకు లు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తుండగా, వైసీపీ శ్రేణులే చేసి ఉంటారని అనుమాని స్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు.
0
192
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


