breaking: కాకినాడ కాజలూరు మండలం ఉప్పుమిల్లిలో దారుణం జరిగింది. గ్రామపెద్దలు ఏడు కుటుంబాలను వెలివేశారు. వారితో మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామంటూ హుకుం కూడా జారీ చేశారు. ధాన్యం సొమ్ము విషయంలో వివాదం కారణంగా కుటుంబాలను వెలివేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కాజలూరు తహశీల్దార్, పోలీసులు స్పందించారు. బాధితులు, గ్రామపెద్దలతో అధికారులు సమావేశమయ్యారు. ఏడు బాధిత కుటుంబాలకు, గ్రామ పెద్దలకు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నారు రెవెన్యూ, పోలీసు అధికారులు.
ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామపెద్దలు
0
190
Previous article
Latest Articles
కోవిడ్ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


