ప్రధాని మోదీ అడుగు జాడల్లో దేశం అభివృద్ధి చెందుతుందని..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 10 సంవత్సరాల క్రితం దేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకెళ్లాలని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని..స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజుల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టడడం జరుగుతుందన్నారు. దేశం అగ్రస్థానం సాధించాలని..అందుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టాలని కేంద్రమంత్రి అన్నారు. అంతకుముందు ఆయన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోదీ అడుగు జాడల్లో దేశం అభివృద్ధి చెందుతోంది – రామ్మోహన్నాయుడు
0
162
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


