గుంటూరు పట్టణం కృష్ణ బాబు కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాదాపుగా 30 మంది యువకులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కూడా ఇరు వర్గాలుకు గొడవకు దిగాయి. ఆస్పత్రిలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు .. ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
గుంటూరులో ఉద్రిక్తత ..పలువురికి గాయాలు
0
184
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


