వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో బీటీ రోడ్డు కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితేరాజకీయ కక్షతోనే కావాలని కొందరు వ్యక్తులు చేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తాము చేసిన అభివృద్ధి పనులు కనిపించకూడదనే అక్కసుతో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. గ్రామం లో ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయని, ఆ వేడుకల తర్వాత శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు.
వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్లో శిలాఫలకం ధ్వంసం
0
326
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


