28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

Nizamabad |నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు మొబైల్‌ విడిభాగాల వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా అర్ధరాత్రి ఒంటి గంటకు 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహారాష్ట్ర కొండల్వాడికి చెందిన వారు కాగా… మరో వ్యక్తి సాయిరాం నిజామాబాద్ జిల్లా దుబ్బపట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఒకే ప్రమాదంలో అన్నదమ్ములు గణేష్ , ఆదిత్య మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను నిజామాబాద్(Nizamabad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: RRRలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవటం అభినందనీయం: వెంకయ్య నాయుడు

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్