అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుగుపునే రాఖీ పండుగ వచ్చేసింది. తరాలు మారి అనుబంధాలు, ఆత్మీయతలు దూరమవుతున్న నేటి ఆధునిక సమాజంలో బంధాలను కలిపేందుకు రాఖీలు మళ్లీ వచ్చాయి. మార్కెట్లో ఎక్కడ చూసిన రాఖీల సందడి కనిపిస్తోంది. బొమ్మల రాఖీలు, నక్షత్ర రాఖీలతో పాటు ఈ సంవత్సరం వచ్చిన కొత్త రాఖీలపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. అన్న నుంచి తాము ఆశించేది ప్రేమాప్యాయతలేనని రాఖీ కొనేందుకు వచ్చిన మహిళలు అంటున్నారు. కాలం మారుతున్నా రాఖీలు కట్టే సంప్రదాయం ఎప్పటికీ ఆగిపోదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు స్వతంత్రతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ
0
470
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


