27.6 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

ఇవాళ పిఠాపురానికి పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మార్చి 30న పిఠాపురంలో ప్రారం భమైన వారాహి యాత్ర ఇవాళ మూడో రోజు కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం రానున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి గొల్లప్రోలుకి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ పవన్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ద ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరనున్నారు. వారికి పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అవనిగడ్డ, పాలకొండ సీట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్