29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

UPI PayNow: భారత్-సింగపూర్ మధ్య సులభంగా డిజిటల్ చెల్లింపులు

UPI PayNow: భారత్-సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీలు ఇకపై సులభతరం కానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా UPI PayNow ప్రక్రియను భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సూన్ లూంగ్ లు ప్రారంభించారు. భవిష్యత్ లో డిజిటల్ లావాదేవీలు నగదు లావాదేవీలను మించిపోనున్నాయని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. గతేడాదిలోనే రూ.126లక్షల కోట్లకు పైగా 7400కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని.. ఇవి సింగపూర్ కరెన్సీలో సుమారు రూ.2లక్షల కోట్లతో సమానమని వెల్లడించారు. UPI,PayNowల మధ్య తొలి లావాదేవీని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ ఎండీ రవి మేనన్ లు చేశారు. దీంతో ఇరు దేశాల యూజర్లు ఇక సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

Read Also:

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్