మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

Former Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 41A నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు న్యాయస్థానం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also:

Latest Articles

జార్ఖండ్‌ రాంచీలో టెన్షన్ టెన్షన్

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్‌ బంద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్