Former Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 41A నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు న్యాయస్థానం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు
0
549
Latest Articles
జార్ఖండ్ రాంచీలో టెన్షన్ టెన్షన్
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్ బంద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
- Advertisement -
- Advertisement -


