18.7 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

Former Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 41A నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు న్యాయస్థానం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also:

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్