ఏపీలో పోలీసుల తీరుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదన్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వాయి గేట్లో విధ్వంసం జరిగితే పోలీసులకు పట్టలేదని విమర్శించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి అందిన సిట్ నివేదికలో ఎక్కడా పిన్నెల్లి ప్రస్తావనే లేదని చెప్పారు. లోకేశ్ ట్వీట్ చేస్తే ఈసీ చర్యలకు ఆదేశిస్తుందా అని నిలదీశారు.
పోలీసుల తీరుపై వైసీపీ నేత పేర్ని నాని ఫైర్
0
216
Previous article
Next article
Latest Articles
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
- Advertisement -
- Advertisement -


