ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం జరుగనుంది . ఈ సమావేశంలో లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ తనకు ఇచ్చిన నోటీసులపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రేపు జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా చేయనున్నారు. 11న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
నేడు మధ్యాహం 1 గంటకు కవిత మీడియా సమావేశం
0
340
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


