2024లోనూ సీఎం జగనే గెలుస్తారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే ఇప్పుడు సీట్లు వస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళు.. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా కాదని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరిగిన వారే నాయకుడని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనమీద ఉందన్నారు.
ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే సీట్లు: మంత్రి అంబటి
0
474
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


