ఏపీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియాతో బాలినేని స్పందిస్తూ.. తాను గత 25 సంవత్సరాలుగా విలువలు గల రాజకీయాలు మాత్రమే నడుపుతున్నాని అన్నారు. విలువలు లేకపోతే తాను రాజకీయాలు నడుపనని అన్నారు. విలువల కోసం ఎంతవరకైనా పోరాడుతా. అనవవసర విషయాలు చేస్తే మట్టుకు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎంతపెద్ద మొగోడైన నేను ఎదురిస్తానన్నారు. కాగా, ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం పర్యటన సందర్బంగా బాలినేనికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.
ఎంత పెద్ద మగాడైనా ఎదిరిస్తా: మాజీ మంత్రి బాలినేని
0
424
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


