ఏపీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియాతో బాలినేని స్పందిస్తూ.. తాను గత 25 సంవత్సరాలుగా విలువలు గల రాజకీయాలు మాత్రమే నడుపుతున్నాని అన్నారు. విలువలు లేకపోతే తాను రాజకీయాలు నడుపనని అన్నారు. విలువల కోసం ఎంతవరకైనా పోరాడుతా. అనవవసర విషయాలు చేస్తే మట్టుకు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎంతపెద్ద మొగోడైన నేను ఎదురిస్తానన్నారు. కాగా, ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం పర్యటన సందర్బంగా బాలినేనికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.
ఎంత పెద్ద మగాడైనా ఎదిరిస్తా: మాజీ మంత్రి బాలినేని
0
468
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


