2024లోనూ సీఎం జగనే గెలుస్తారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే ఇప్పుడు సీట్లు వస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళు.. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా కాదని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరిగిన వారే నాయకుడని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనమీద ఉందన్నారు.
ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే సీట్లు: మంత్రి అంబటి
0
460
Previous article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


