35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్‌

    ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహ రించాలని బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల కేశవ్‌. ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బుచ్చయ్యచౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయిం చనున్నారు గవర్నర్‌. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

Latest Articles

అసోం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

అసోం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గౌహతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్