మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలి – సీతక్క

తెలంగాణ సచివాలయంలో మిషన్‌ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్‌ భగీరథకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని.. విధిగా ఈ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి సదస్సులు నిర్వహించాలన్నారు. RO ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధార పడకుండా చూడాలన్నారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్