ములుగు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వతంత్ర టీవీ 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ములుగు జిల్లాకు చెందిన స్వతంత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వతంత్ర టీవీ ఎవరీ పక్షాన నిలవకుండా నిజాన్ని నిర్బంగా చెబుతూ తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తుందని చెప్పారు. సమాజంలోని ప్రతీ సమస్యను వెలికితీసి ప్రజలకు తెలియజేయాలని మంత్రి సీతక్క చెప్పారు.
స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
0
160
Previous article
Next article
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


