వైసీపీ అధినేత జగన్పై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్. పేదలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే, వారి డబ్బులతో రాజభవనాన్ని నిర్మించుకున్నారని జగన్ దోపిడీలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని మండిపడ్డారు. గత ప్రభు త్వం చేసిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రిషికొండ ప్యాలెస్ ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామంటూ ట్విట్ చేశారు లోకేష్.
వైసీపీ అధినేత జగన్పై ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు
0
256
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


