ఏపీలో ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక చేసింది ఏఐసీసీ. ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వారంరోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా… మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఎవరు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా… కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
0
571
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


