ఖమ్మం సభను విజయవంతం చేయాలి: బండి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మంలో ఈనెల 15న జరిగే కేంద్ర హోమ్ మంత్రి అమీత్ షా బహిరంగ సభ ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా నేతలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. ఈ సభకు రాష్ట్ర కమిటీ నాయకులు సభకు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతామన్నారు.

 

Latest Articles

నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈనెల 28న జరగనున్న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్