కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్రెడ్డి. జిల్లా గురించి బండి సంజయ్ ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా అని విమర్శించారు. కేంద్రం నుంచి బీజేపీ నేతలు తెలంగాణకు ఏమీ తీసుకురాలేదన్నారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్ గెలవకున్నా.. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయమని స్పష్టం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను చేసి చూపిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారని… 100 కోట్లతో వేములవాడ అభివృద్ధి మాత్రం చేయలేని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు – రేవంత్
0
137
Previous article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


