ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ధన దాహంతో ఏపీని నాశనం చేశారని విమర్శించారు. మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. అక్రమాలకు అడ్డురావొద్దనే ఎక్సైజ్శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర.
ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు – కొల్లు రవీంద్ర
0
169
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


