లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన 3 FIRలలో రెండు FIRలను హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఘటనలో తనపై మూడు FIRలు నమోదు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు పట్నం నరేందర్రెడ్డి. దీనిపై విచారించిన హైకోర్టు..నరేందర్రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది. మూడు FIRలలో రెండింటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్రెడ్డికి స్వల్ప ఊరట
0
185
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


