28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

హరీష్ రావు పెత్తనం ఎక్కువైంది.. గద్దెదించే వరకు నిద్ర పోను- ఎమ్మెల్యే మైనంపల్లి

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి హరీశ్​రావుపై(Minister Harish Rao) బీఆర్ఎస్ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు(MLA Mynampally Hanmantha Rao) సంచలన ఆరోపణలు చేశారు. నేడు తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని,  తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్​ రావు అడ్రస్ లేకుండా చేస్తానని,  మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్(Mynampally Rohit) పోటీ చేస్తారని ఎమ్మేల్యే మైనంపల్లి హెచ్చరించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మంత్రి హరీష్ రావే కారణం. మెదక్‌లో హరీష్ రావు వేలు పెడితే నేను సిద్దిపేటలో పెడతానని హరీష్ రావును గద్దె దించే వరకు నిద్ర పోను అంటూ ఘాటుగా స్పందించారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్