గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్లిన పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగా రం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 71 వేల 670 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65 వేల 700 వద్ద ట్రేడింగ్ అవుతోంది. వెండి ధరలు సైతం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రేటు రూ. 96 వేల మార్క్ వద్ద ట్రేడ్ అవు తోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు
0
454
Previous article
Next article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


