గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్లిన పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగా రం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 71 వేల 670 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65 వేల 700 వద్ద ట్రేడింగ్ అవుతోంది. వెండి ధరలు సైతం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రేటు రూ. 96 వేల మార్క్ వద్ద ట్రేడ్ అవు తోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు
0
472
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


