30.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

పాకిస్థాన్ పై భారత్ విక్టరీ

    న్యూ యార్క్ నా సౌవ్ కౌంటీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. పాకిస్థాన్ బ్యాటర్లు తడబడండంతో భారత్ బౌలర్లు అధ్బుతంగా రాణించడంతో టీమ్ ఇండియాను విజయం వరించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకే ఆల్ అవుట్ అవ్వగా రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. డాట్ బాల్స్ ఎక్కువ ఆడడం, వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ ఓటమిని చవి చూసింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ వరుసగా రెండో సారి గెలవగా ఆడిన రెండింటిలోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్