24.2 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం జగన్

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి .. వరుసగా జిల్లాల నేలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే నెల మూడోవారం నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.

ఈ సమావేశానికి అనంతపురం జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు జగన్‌. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్