హైదరాబాద్ ఎల్బినగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్ లోని ఓ ఓయో హోటల్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మూడు ఫైర్ ఇంజెన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని ఎల్బీ నగర్ పైర్ సిబ్బంది కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ చైతన్యపురిలో అగ్ని ప్రమాదం
0
195
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


