స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో అర్ధరాత్రి రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు యాజమాన్యం హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారు రాజు కోలా (28), దివారి డోలి (21) గా గుర్తించారు.
ఎంఎస్ఎన్ కంపెనీలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం
0
446
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


