పులుల దాడుల్లో మరణించిన వారికి 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పులుల దాడిలో మరణించిన వారికి 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండలిలో కోరారు. దీనిపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ .. ఇప్పటికే 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. అమ్రాబాద్లో చర్యల మాదిరిగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విద్య, ఉపాధి అవకాశాల దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని అన్నారు.
పులుల దాడుల్లో మరణించిన వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం – కొండా సురేఖ
0
219
- Tags
- konda surekha
- konda surekha about ktr
- konda surekha about samantha
- konda surekha comments
- konda surekha comments on ktr
- konda surekha comments on samantha
- konda surekha controversy
- konda surekha fires on ktr
- konda surekha latest news
- konda surekha live
- konda surekha on ktr
- konda surekha press meet
- konda surekha shocking comments on ktr
- konda surekha speech
- konda surekha vs ktr
- ktr reacts on konda surekha comments
- ktr vs konda surekha
- minister konda surekha
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


