20.7 C
Hyderabad
Thursday, January 23, 2025
spot_img

టూరిజంపై చర్చ కాదు.. లగచర్లపై చర్చించాలి – పాడి కౌశిక్‌ రెడ్డి

BACలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. లగచర్లలో రైతులను అక్రమం గా అరెస్టు చేయడంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గుండె పోటు వచ్చిన హీరా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వెళ్తారా అంటూ నిలదీశారు. యావత్ తెలంగాణ రైతులను అనుమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టూరిజం మీద కాదు.. లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్