బ్రేకింగ్: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు తరలించనున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్