స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి
0
376
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


