TSPSC Paper Leak | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్గూడ జైలులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదించింది. దీంతో ఈరోజు, రేపు వీరిద్దరిని చంచల్గూడ జైలులోనే విచారించనున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్పై ఈడీ దృష్టిపెట్టింది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను జైలులోనే విచారించనున్న ఈడీ
0
342
Previous article
Next article
Latest Articles
టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా
మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -
- Advertisement -


