TSPSC Paper Leak | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్గూడ జైలులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదించింది. దీంతో ఈరోజు, రేపు వీరిద్దరిని చంచల్గూడ జైలులోనే విచారించనున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్పై ఈడీ దృష్టిపెట్టింది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను జైలులోనే విచారించనున్న ఈడీ
0
359
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


