Site icon Swatantra Tv

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక మలుపు

MLC Kavitha

MLC Kavitha |దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాలని కోరింది. నిన్న రామచంద్ర పిళ్ళై అరెస్ట్ లో భాగంగా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. ఇందులో భాగంగా కవితకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.

Read Also: ‘ఓ మహిళా’.. నీకు నువ్వే సాటి..!!!

Follow us on:   Youtube   Instagram

Exit mobile version