స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27 వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎం ఆఫీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం హాజరు హాజరై… అందరికీ ఏపీ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించనున్నారు. అంతే కాకుండా ఏంఎస్ఎంఈలకు అందిస్తున్న సాయం… అలాగే వారికీ ఇచ్చే మద్దతు గురించి కూడా ఈ సమావేశంలో అధికారులతో చర్చించనున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో ఏమైనా సమావేశమయ్యే అయ్యే అవకాశం ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి సీఎం జగన్… ఆ సమావేశానికి హాజరుకానున్న సీఎం
0
527
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


