స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రములోని విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేపు జగనన్న విద్యా దీవెన.. జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను జమ చేయనున్నారు.
రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
0
333
Previous article
Next article
Latest Articles
జోజిలా టన్నెల్ ప్రారంభం.. కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారం
కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారమైంది. జోజిలా టన్నెల్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన సింగిల్- ట్యూబ్ బై డైరెక్షనల్ సొరంగ మార్గం...
- Advertisement -
- Advertisement -


