స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రములోని విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేపు జగనన్న విద్యా దీవెన.. జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను జమ చేయనున్నారు.
రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
0
336
Previous article
Next article
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్లో థార్...
- Advertisement -
- Advertisement -


