అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం ప్రకటించింది. 15 వేల కోట్లు ఏపీకి కేంద్రం కేటాయించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే నిధులు కేటాయిస్తామని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం
0
256
Previous article
Next article
Latest Articles
నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా
హైదరాబాద్: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్ వ్యాపారులు...
- Advertisement -
- Advertisement -


