అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం ప్రకటించింది. 15 వేల కోట్లు ఏపీకి కేంద్రం కేటాయించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే నిధులు కేటాయిస్తామని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం
0
276
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


