స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా విజయవాడ – మచిలీపట్నం హైవే కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు సైకిలిస్టును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చాట్లవానిపురానికి చెందిన తొమండ్రు ఆశీర్వాదం (50) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
విజయవాడ – మచిలీపట్నం హైవేపై కారు బీభత్సం.. ఒకరు మృతి
0
708
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


